సినిమా వార్తలు
![](https://newslineapp.link/cms/postImages/2024-06-20/1718899236_maxresdefault.jpg)
అసలు అమ్మ అవ్వడం ఎంత అదృష్టం ..ఇన్నాళ్లకు ఆ అదృష్టం దీపికకు వరిస్తే ...హై హీల్స్ వేసుకొచ్చి సోకులకు పోతుందంటున్నారు నెటిజన్లు. ఎందుకు ఈ ట్రోలింగ్ ( trolling) అంటే రీసెంట్ గా ఆమె... కల్కి ( kalki) ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా హాజరయ్యారు. అయితే.. ఆ సమయంలో ఆమె.. హై హీల్స్ ధరించారు. ఈవిడకు ...అమితాబ్( amithab) ..ప్రభాస్( prabhas) ..రానా ( rana) స్టేజ్ ఎక్కడానికి దిగడానికి సాయం కూడా చేశారు. ఈ పిక్స్ లో దీపికా హీల్స్ వేసుకొని కనిపించింది.
![](https://newslineapp.link/cms/postImages/2024-06-20/1718898694_99292041.jpg)
అమితాబచ్చన్( amitha bachan) నటవారసత్వాన్ని తీసుకుని.. సొంతంగా ఎదగలేకపోయాడు అభిషేక్ బచ్చన్. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేసినా...పేరు మాత్రం పెద్దగా రాలేదు. ఇండస్ట్రీ లో అమితాబచ్చన్ ఫ్యామిలీ కలిసి ఉమ్మడిగానే జీవిస్తున్నారు.కాని ఇప్పుడు మాత్రం అభిషేక్ బచ్చన్( abhishek bachan) , ఐశ్వర్య , ఆరాధ్య అనే పాప ముగ్గురు మరో ఫ్లాట్ లోకి వేరుకాపురం పెట్టబోతున్నట్లు తెలుస్తుంది.
మాజీ మిస్ వరల్డ్, బాలీవుడ్ స్టార్ యాక్టర్ ప్రియాంక చోప్రాకు షూటింగ్లో ప్రమాదం జరిగింది.
![](https://newslineapp.link/cms/postImages/2024-06-20/1718863286_PAWAN.jpg)
న్యూస్ లైన్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలోనే మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ అంటే మంచి ఆదరాభిమానాలు ఉన్న కుటుంబం.. ఇప్పటికే ఈ కుటుంబం నుంచి ఎంతోమంది హీరోలు స్టార్డం పొందారు. ఇదే తరుణంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం కేవలం హీరో గానే కాకుండా రాజకీయంగా కూడా సంచలనం సృష్టించారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి అవ్వడమే కాకుండా దేశ రాజకీయాల్లో కూడా కీలకమైన పాత్ర పోషిస్తున్నారని చెప్పవచ్చు. అలాంటి మెగా ఫ్యామిలీ ఇంతటి స్థాయికి రావడానికి ప్రధాన కారకుడు మెగాస్టార్ చిరంజీవి.
అందుకే చిరంజీవిని ఇప్పటికీ ఆ ఫ్యామిలీ అంతా ఆరాధిస్తూ ఉంటారు. మెగా ఫ్యామిలీ అంతా రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ సాధించిన ఘనతకు ఆనందంగా సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అంతేకాకుండా ప్రమాణ స్వీకారం రోజు పవన్ కళ్యాణ్ ఏకంగా అన్న కాళ్లపై పడి ఆశీర్వచనం తీసుకున్నారు. అంతే కాకుండా రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇలా ఒకరినొకరు గౌరవించుకుంటూ ఎంతో హ్యాపీగా జీవిస్తూ ఉంటారు. అలాంటి మెగా ఫ్యామిలీ లోని హీరో రామ్ చరణ్ దగ్గర పవన్ కళ్యాణ్ వడ్డీకి అప్పు తీసుకునేవారట. మరి ఎప్పుడు తీసుకున్న
![](https://newslineapp.link/cms/postImages/2024-06-20/1718860536_remma.jpg)
న్యూస్ లైన్ డెస్క్: సినీ ఇండస్ట్రీ లో ఒకప్పుడు తెలుగు,తమిళ, హిందీ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన రీమాసేన్ అంటే అందరికీ సుపరిచితమే. అయితే ఈ హీరోయిన్ పేరు చెప్పే కంటే చిత్రం మూవీ హీరోయిన్, మనసంతా నువ్వే మూవీ హీరోయిన్ అంటే అందరికీ ఇట్టే గుర్తుకొస్తుంది.ఇక ఈ రెండు సినిమాల ద్వారా టాలీవుడ్ లో మంచి ఇమేజ్ సంపాదించింది రీమాసేన్. తేజ దర్శకత్వంలో వచ్చిన చిత్రం మూవీతో హీరోగా ఉదయ్ కిరణ్ గా హీరోయిన్ గా రీమాసేన్ టాలీవుడ్ కి పరిచయమయ్యారు. ఈ సినిమా మంచి హిట్ అవ్వడంతో అటు ఉదయ్ కిరణ్ కి ఇటు రీమాసేన్ కి వరుస అవకాశాలు వచ్చాయి. ఇక వీరిద్దరి కాంబినేషన్లో మనసంతా నువ్వే సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది. అయితే అలాంటి రీమా సేన్ ఓ అబ్బాయి ఫేస్ గుర్తులేకుండానే లవ్ లో పడిందట.ఇక విషయంలోకి వెళ్తే.. బావ నచ్చాడు, చిత్రం, మనసంతా నువ్వే, నీతో వస్తా, అదృష్టం వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది రీమాసేన్. అయితే ఈ హీరోయిన్ సినిమాలు ఒకప్పుడు హిట్ అయినప్పటికీ ఆ తర్వాత నటించిన సినిమాలు ప్లాప్ అవవ్డంతో 2012లో శివరాజ్ సింగ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరికి రుద్రవీర్ సింగ్ అనే
![](https://newslineapp.link/cms/postImages/2024-06-20/1718853776_kajal.jpg)
న్యూస్ లైన్ డెస్క్: టాలీవుడ్ చందమామగా ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల మదుల్లో గుడి కట్టుకున్న హీరోయిన్ ఎవరూ అంటే అందరికీ కాజల్ అగర్వాల్ మాత్రమే గుర్తుకొస్తుంది.ఈ హీరోయిన్ తెలుగులో వరుస సినిమాలు చేస్తూ స్టార్ ఇమేజ్ సంపాదించుకొని ఆ తర్వాత కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా రాణించింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తన పెళ్లిలో తెలుగు వాళ్ళ కోసం ఒక పని చేసిందట.అదేంటంటే కాజల్ అగర్వాల్ పంజాబీ కుటుంబానికి చెందిన అమ్మాయి. ఇక ఈమె లాక్ డౌన్ సమయంలో అంటే 2020లో తన చిన్ననాటి స్నేహితుడు అలాగే వ్యాపారవేత్త అయినటువంటి గౌతమ్ కిచ్లూ ని పెళ్లాడింది. అయితే వీరి పెళ్లి పంజాబీ సాప్రదాయంలో జరిగినప్పటికీ తెలుగు సాంప్రదాయంలో ఉన్న ఒక పని చేసిందట. అదేంటంటే జీలకర్ర బెల్లం పెట్టుకోవడం. ఇక ఈ జీలకర్ర బెల్లం పెట్టుకోవడానికి ప్రధాన కారణం నన్ను తెలుగువాళ్లే ఇండస్ట్రీలో పేరు వచ్చేలా చేశారు.నా సినిమాలు తెలుగులోనే స్టార్ట్ అయ్యాయి.నన్ను ఆదరించిన వాళ్ళు తెలుగు వాళ్లే..అందుకని వారికి ట్రిబ్యూట్ గా నేను నా పెళ్లిలో తెలుగు సాంప్రదాయం ప్రకారం జీలకర్ర బెల్లం పెట్టుకున్నాను అంటూ ఒక సీక్రెట్ విషయాన్ని కాజల్ అగర్వాల్ చెప్పుకొచ్
![](https://newslineapp.link/cms/postImages/2024-06-20/1718849841_kalki.jpg)
న్యూస్ లైన్ డెస్క్: బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ప్రభాస్ హీరోగా చేసిన కల్కి 2898 ఏడి సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా జూన్ 27న విడుదలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ చేస్తూ బిజీబిజీగా గడుపుతుంది చిత్ర యూనిట్. అయితే తాజాగా ముంబైలో చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా జరిపింది. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రానా హోస్ట్ గా చేసి సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ తో పాటు ప్రభాస్, దీపిక పదుకొనే లు పాల్గొన్నారు. అయితే ఈ ఈవెంట్లో దీపికా పదుకొనే బ్లాక్ డ్రెస్ లో బేబీ బంప్ తో కనిపించింది. ఈమెని చూసిన జనాలు ఫోటోలు తీసుకోవడానికి ఎగబడ్డారు. అయితే ఈ ఈవెంట్లో నిర్మాత అశ్వినీ దత్ స్టేజి మీదకి వచ్చిన సమయంలో అమితాబ్ బచ్చన్ ఆయన కాళ్లు మొక్క బోయారు. అయితే అంత పెద్ద స్టార్ హీరో నిర్మాత అశ్వినీ దత్ కాళ్లు మొక్కడం అంటే ఒక షాకింగ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు.ఇక అశ్వినీ దత్ కాళ్లు మొక్కే సమయంలో ఆయన కూడా అమితాబ్ బచ్చన్ కాళ్ళు మొక్కడానికి వెళ్
![](https://newslineapp.link/cms/postImages/2024-06-19/1718807788_SushmitaKonidelaPhotos4.jpg)
చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత..సినిమాలు, వెబ్ సిరీస్ లకు నిర్మాతగా( producer) వ్యవహరిస్తోంది. రీసెంట్ గా " పరువు " ఓ వెబ్ సిరీస్ ( webseries) తో కూడా మనకు ముందుకు వచ్చారు. ఎక్కువ మందిని ఆకట్టుకున్న ఈ వెబ్ సిరీస్.. విమర్మలకు ఎక్కువ శాతం తావు తీసిన సీరిస్ పరువు . నివేదా పేతురాజ్, నరేష్ అగస్త్య , నాగ బాబు కీలక పాత్రల్లో నటించిన ఈ షో ఇప్పుడు జీ 5లో ప్రసారం అవుతోంది. ‘పరువు’లో మొత్తం 8 ఎపిసోడ్లు ఉంటాయి.
![](https://newslineapp.link/cms/postImages/2024-06-19/1718806827_10gaanthlead2.jpg)
ఓటీటీ ప్లాట్ ఫామ్( ott) పై థ్రిల్లర్ జోనర్ కి సంబంధించిన కంటెంట్ కి విపరీతమైన క్రేజ్ ఉంది. క్రైమ్ థ్రిల్లర్ కంటెంట్ ను వదలడానికి ఓటీటీ సంస్థలు పోటీపడుతున్నాయి. 'గాంత్' ( ganth) జియో సినిమాస్ లో యమ స్పీడ్ లో దూసుకుపోతున్న సీరిస్. ఈ నెల 11వ తేదీ నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. 8 ఎపిసోడ్స్ .ఇక స్టోరీ చూద్దాం.
![](https://newslineapp.link/cms/postImages/2024-06-19/1718806591_pri.jpg)
న్యూస్ లైన్ డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ప్రియాంక చోప్రా(priyanka chopra)కూడా ఒకరు. ఈమె పేరు చెప్తే కేవలం బాలీవుడ్ లోనే కాకుండా ఇండియాలో ఎవరైనా గుర్తుపట్టేస్తారు. అలాంటి ప్రియాంక చోప్రా హాలీవుడ్ మూవీల్లో కూడా నటిస్తోంది. అలాంటి ఈమెకు ఒక షూటింగ్లో విపరీతమైనటువంటి గాయాలు అయ్యాయట. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ద్వారా బయట పెట్టేసింది.
షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో ప్రియాంక చోప్రా పెదవులు, గొంతు వద్ద భారీ గాయాలైనట్లు తెలుస్తోంది. మరి ఆ వివరాలు ఏంటో చూద్దామా.. ఒకప్పుడు హిందీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదిగినటువంటి ప్రియాంక చోప్రా, 2018లో అమెరికా సింగర్ అయినటువంటి నిక్ జోనస్ ని(nick jonos)వివాహం చేసుకున్న తర్వాత అక్కడే ఉంటుంది. అంతేకాకుండా హాలీవుడ్ ఇండస్ట్రీలో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సాధిస్తోంది.
అలాంటి ప్రియాంక చోప్రా హాలీవుడ్ మూవీ "ది బ్లఫ్" లో(the blof) ప్రస్తుతం నటిస్తోంది. ఈ మూవీ యాక్షన్ సీన్స్ షూట్ చేసే సమయంలో ఆమెకు ప్రమాదం జరిగిందట. ఈ క్రమంలోనే పెదవులకు మరియు
![](https://newslineapp.link/cms/postImages/2024-06-19/1718806272_cha1.jpg)
న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుతం భూమి మీద ఉన్నటువంటి చాలా జంతువులలో కుక్కలు అత్యధిక విశ్వాసాన్ని కలిగి ఉంటాయట. అందుకే ప్రపంచవ్యాప్తంగా చాలామంది కుక్కలను అల్లారుముద్దుగా పెంచుతూ ఉంటారు. కొంతమంది కుక్కల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ ఉంటారు. ఆ విధంగా కుక్కలను ఎంతో ప్రేమించే వ్యక్తులు ఇతర దేశాల్లోనే కాకుండా మన ఇండియాలో కూడా ఉన్నారు. అయితే ఈ స్టార్ నటుడు మాత్రం కుక్కల కోసం ఏకంగా రూ:45 కోట్ల ఆస్తులను కేటాయించారు. మరి ఆయన ఎవరు? ఆయన ఎన్ని కుక్కలని పెంచుతారు. ఆ వివరాలు చూద్దాం. మొత్తం ఈయన దగ్గర 116 కుక్కలున్నాయి. వీటిని అల్లరి ముద్దుగా చూసుకుంటారు. ఇంతకీ ఆ హీరో ఎవరయ్యా అంటే బాలీవుడ్ సూపర్ స్టార్ మిథున్ చక్రవర్తి(mithin Chakravarthi)
హిందీలో పెద్ద హీరో. అంతేకాకుండా ఇండియాలోనే అతిపెద్ద డాగ్ లవర్. ఈయనకు ఇండియాలోని వివిధ ప్రాంతాలలో కలిసి మొత్తం 116 కుక్కలున్నాయి. ఈ కుక్కల కోసం మడు ఐలాండ్లో తన 1.5 ఎకరాలు ఆస్తిలో 76 కుక్కలను ఒక దగ్గర పెంచుతున్నారట. ఈయన కేటాయించిన ఆ స్థలం విలువ రూ:45 కోట్లట. ఈ స్థలంలో విలాసవంతమైనటువంటి ఒక బిల్డింగ్ ను నిర్మించి అందులో
![](https://newslineapp.link/cms/postImages/2024-06-19/1718802805_prabhas.jpg)
న్యూస్ లైన్ డెస్క్: మన ఇండియా వ్యాప్తంగా ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నారు. ఇందులో చాలామంది హీరోలు కోట్లాది రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటూ ఎన్నో ఆస్తులను కూడా పెట్టారు. ఇండియాలో ఉన్నటువంటి హీరోలు అందరిలో టాప్ టెన్ లో ఉన్న ధనవంత హీరోలు ఎవరనేది చాలామందికి తెలియదు. అయితే తాజాగా పోబ్స్ ఈ జాబితాను విడుదల చేసింది. ఐఎండిఏ డాటా ఆధారంగా వీరు హైయెస్ట్ పెయిడ్ ఇండియన్ యాక్టర్స్ జాబితాను తయారు చేసిందట. మరి ఏ హీరో ఆస్తి ఎంత ఉంది అనే వివరాలు చూద్దాం.
అయితే మొదటి స్థానంలో షారుఖ్ ఖాన్ ఉన్నారట. ఈయన ఆస్తి రూ:6300 కోట్లు కలిగి ఉందట. రెండవ స్థానంలో సల్మాన్ ఖాన్ 2,900 కోట్లు కలిగి ఉన్నాడట. ఇక మూడవ స్థానంలో అక్షయ్ కుమార్ రూ:2500 కోట్లు , అమీర్ ఖాన్ రూ:1862 కోట్లు, దళపతి విజయ్ రూ:474 కోట్లు, రజినీకాంత్ రూ:430 కోట్లు, అల్లు అర్జున్ రూ:350 కోట్లు ప్రభాస్ రూ:241 కోట్లు ఆస్తులు కలిగి ఉన్నారట. అయితే వీరి రెమ్యునరేషన్ కూడా కోట్లలోనే ఉంది.